కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో సోమవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజల నుండి అనుప్యంగా 1670 అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీలు పరిష్కరించి ప్రజలకు సంక్షిప్ సందేశంలో సమాధానం తెలపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.