పేద ప్రజలకు తప్పని కష్టాలు

75చూసినవారు
కృష్ణా జిల్లా, మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కష్టాలు తప్పటం లేదు. పేదల ఆరోగ్యంపై కనీసం భాధ్యత లేకుండా ఆసుపత్రి సిబ్బంది వ్యవహారిస్తున్నారని రోగులు అర్పిస్తున్నారు. మంగళవారం గంటల తరబడి క్యూలో ఎదురుచూస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం జనరల్ ఓపిలో సిబ్బంది సైతం లేని పరిస్థితి నెలకొంది. వృద్ధులు అని కూడా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్