ఎమ్మెల్యేను కలిసిన రూరల్ సిఐ

1905చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన రూరల్ సిఐ
చందర్లపాడు మండలంలో పలు కార్యక్రమాలకు సంబంధించి పర్యటనలో ఉన్న శాసనసభ్యులు డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు ని నందిగామ రూరల్ సీఐ గా బాధ్యతలు చేపట్టిన పి. చంద్రశేఖర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ నందిగామ రూరల్ పరిధిలో శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్