కారు - బైక్ ఢీ - ఇద్దరికీ తీవ్ర గాయాలు

52చూసినవారు
కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం శనివారం ఉదయం జరిగింది. కారు - బైకు ఢీకొన్నాయి. ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇరువురు వ్యక్తులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్