పెడన బస్టాండ్ వద్ద పటిష్ఠ బందోబస్తు

67చూసినవారు
పెడన బస్టాండ్ వద్ద ఆదివారం రాత్రి బ్యానర్ల విషయంలో ఇరు రాజకీయ పార్టీలు మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. దీంతో పెడన బస్టాండ్ ప్రాంతాన్ని పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇక్కడ ఎటువంటి బ్యానర్లు కట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం బస్టాండ్ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్