బిల్డింగ్ పై నుంచి పడి పెయింటర్ మృతి

60చూసినవారు
బిల్డింగ్ పై నుంచి పడి పెయింటర్ మృతి చెందిన ఘటన పెనమలూరు నియోజక వర్గంలో చోటు చేసుకుంది. బుధవారం ఉయ్యూరు పట్టణంలోని ఓ అపార్ట్మెంట్ మూడు మూడో ఫ్లోర్ నుంచి పెయింటర్ కింద పడి మృతి చెందాడు. మృతుడు గరికపర్రు గ్రామానికి చెందిన బండి సుబ్బారావుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్