కోడూరులోని ఈస్ట్ ఛానల్ 14వ నెంబర్ పంట కాలువ పూడికితిత పనులను ఇరిగేషన్ శాఖ అధికారులు బుధవారం ప్రారంభించారు. పూడికతీత పనులను ఇరిగేషన్ డిఈ రవి కిరణ్, ఏఈ విజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఆదేశానుసారంగా ఈ పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. స్థానిక రైతులు పాల్గొన్నారు.