అవనిగడ్డ: ప్రజలకు మరింత దగ్గరగా ఉండేందుకు పల్లెనిద్ర

3చూసినవారు
అవనిగడ్డ: ప్రజలకు మరింత దగ్గరగా ఉండేందుకు పల్లెనిద్ర
ప్రజలకు మరింత దగ్గరగా ఉండేలా పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. శనివారం రాత్రి అవనిగడ్డ సి‌ఐ యువ కుమార్, ఎస్‌ఐ శ్రీనివాస రావు అవనిగడ్డ పరిధిలోని రామచంద్రాపురం గ్రామం నందు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ, గ్రామాల అంతర్గత శాంతి భద్రతలు, ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం మరియు పోలీసింగ్‌ను ప్రజలకు మరింత దగ్గర చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.

సంబంధిత పోస్ట్