ఘంటసాల: ప్రమాద స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే తనయుడు

85చూసినవారు
రోడ్డు ప్రమాద ఘటన స్థలిని జనసేన నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పరిశీలించారు. శుక్రవారం ఉదయం ఘంటసాల మండలం యండకుదురు శివారు జీలగలగండి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ - బొలోరా వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో బొలోరాలో ఉన్న ఇరువురు మృతి చెందారు. చల్లపల్లి సీఐ కే. ఈశ్వరరావు, ఘంటసాల ఎస్ఐ ప్రతాపరెడ్డి చేపట్టిన సహాయక చర్యలను పిఠాపురం సభకు బయలుదేరిన ఆయన మార్గమధ్యలో పరిశీలించారు.

సంబంధిత పోస్ట్