మోపిదేవి: స్వామివారి దర్శించుకున్న అధికారి

67చూసినవారు
మోపిదేవి: స్వామివారి దర్శించుకున్న అధికారి
మోపిదేవి గ్రామంలో కొలువుతీరిన శ్రీ వల్లి దేవసేన సమేత  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సోషల్ వెల్ఫేర్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. నాగపుట్టలో పాలుపోసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి స్వామివారి చిత్ర పటాన్ని, తీర్థ ప్రసాదాలు ఆలయ సూపరిండెంట్ అచ్యుత మధుసూదన్ రావు అందజేశారు.

సంబంధిత పోస్ట్