గన్నవరం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

57చూసినవారు
గన్నవరం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు భాస్కర్ శర్మ గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం పిన్నమనేని సిద్ధార్థ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో వ్యక్తి ద్విచక్ర వాహనం నడుపుతుండగా భాస్కర్ శర్మ వాహనం వెనుక కూర్చున్నారు. తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్