గన్నవరం: శంఖారావం సభను జయప్రదం చేయాలి

76చూసినవారు
గన్నవరం: శంఖారావం సభను జయప్రదం చేయాలి
జనవరి 5వ తేది ఆదివారం విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ పిలుపునిచ్చారు. శనివారం కేసరపల్లిలో జరగనున్న హైందవ శంఖారావం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిని అభినందించారు. పార్థసారధి ఇక్కడే ఉండి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్