గన్నవరం: వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

68చూసినవారు
గన్నవరం: వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్
2019 ఎన్నికల్లో విజయానికి నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీలో వల్లభనేని వంశీ సూత్రధారి అని ఆరోపణలున్నాయి .ఏలూరు జిల్లా బాపులపాడు మండలంలో నకిలీ పట్టాల పంపిణీ కేసు నమోదైంది. ఈ కేసులో వంశీని నూజివీడు కోర్టులో హనుమాన్ జంక్షన్ పోలీసులు హాజరుపరిచారు. ఈ క్రమంలో వంశీతోపాటు ఆయన అనుచరుడు రంగాకు శుక్రవారం 14 రోజుల రిమాండ్ ను కోర్టు విధించింది.

సంబంధిత పోస్ట్