కృష్ణా జిల్లాలో రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గుడివాడ 35°, బాపులపాడు 35°, గన్నవరం 35°, బందరు 35°, పెనమలూరు 38°, పామర్రు 34°, అవనిగడ్డ 33°, పెడన 35°, పమిడిముక్కల 37 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎండ తీవ్రతకు పలు చోట్ల రహదారులపై ప్రయాణానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.