పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ

51చూసినవారు
పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ
గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో, గురువారం గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉపసర్పంచ్ కొల్లా ఆనంద్ కుమార్, పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్