గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ గురువారం వాయిదా పడింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న వంశీ బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణను న్యాయస్థానం ఈ నెల 21 తేదీకి వాయిదా వేసింది. విచారణ చేపట్టిన విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణను వాయిదా వేసింది.