కృష్ణా: లోకేష్ పిలుపుతో డీపీలు మార్చిన ఎమ్మెల్యే

84చూసినవారు
కృష్ణా: లోకేష్ పిలుపుతో డీపీలు మార్చిన ఎమ్మెల్యే
మంత్రి లోకేశ్ పిలుపుమేరకు కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలు వారి సామాజిక మాధ్యమాలలో డీపీని గురువారం మార్చారు. దేశ సరిహద్దుల్లో యుద్ధంలో పాల్గొన్న సైనికులకు మద్దతునిస్తూ అండగా ఉండాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్, వెనిగండ్ల రాము, బోడె ప్రసాద్, వర్ల కుమార్ రాజా వారి సామాజిక మాధ్య మాలలో చిత్రాలను మార్చారు.

సంబంధిత పోస్ట్