గుడివాడలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు

83చూసినవారు
గుడివాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు, టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో స్టేషన్లో అనుమానితుల బ్యాగులను తనిఖీ చేసి వారి వివరాలు సేకరించారు. గుడివాడ రైల్వే పోలీస్ సీఐ షరీఫ్ ఆధ్వర్యంలో అన్ని ప్లాట్ ఫామ్లలోప్లాట్ఫారం‌లలో తనిఖీలు నిర్వహించారు. మైక్ ద్వారా అనుమానిత వస్తువులు రైళ్లల్లోరైళ్లలో ద్వారా సరఫరా చేయరాదన్నారు.చేయరాదని చెప్పారు. అనుమానం వచ్చిన వారిని, వారి వస్తువులను పూర్తిస్థాయిలో తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్