గనిశెట్టిపాలెం: ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

52చూసినవారు
గనిశెట్టిపాలెం: ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
కొత్తవలస మండలం గనిశెట్టిపాలెంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా నవధాన్యాల పంటల సాగుపై రైతులకు వెలుగు ఏపీఎం వెంకటరమణ బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. ప్రకృతి వ్యవసాయం ద్వారా నవధాన్యాల పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. చిరుధాన్యాలతో నవధాన్యాలు కలిపి వ్యవసాయం చేయడం వల్ల ప్రధాన పంటకు పోషకాలు అందుతాయని అన్నారు.

సంబంధిత పోస్ట్