ఇనాం భూముల సమస్యలను పరిష్కరించాలి

80చూసినవారు
ఇనాం భూముల సమస్యలను పరిష్కరించాలి
ఇనాం భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి జగ్గయ్యపేట ఎమ్మేల్యే శ్రీ రాం రాజగోపాల్ గురువారం వినతిపత్రంని అందజేశారు. జగ్గయ్యపేట నియోజక వర్గంలో సుమారు 1100ఎకరాల ఇనాం భూముల సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య విన్నవించారు. పలువురి భూములు స్థలాలు ఇనాం భూములుగా గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చి ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్