జగ్గయ్యపేట: శ్రీకళా వేదిక అండగా నిలవాలి

73చూసినవారు
జగ్గయ్యపేట: శ్రీకళా వేదిక అండగా నిలవాలి
కళాకారులకు, సాంప్రదాయ న్యూత్యాలు, వివిధ కళలకు, కవులకు గేయాల రచయితలకు గాయకులకు శ్రీకాళ వేదిక అండగా నిలవాలని జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. శ్రీకాళ వేదిక అధ్యక్షుడు తట్టా రంగ రామానుజం నాయకత్వంలో సామినేని ఉదయభాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ కళాకారుల కోసం ఇతర కళల ప్రదర్శనకు వేదికగా శ్రీకాళ వేదిక ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకమన్నారు.

సంబంధిత పోస్ట్