జగ్గయ్యపేట నియోజకవర్గం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వేదాద్రి గ్రామంలో 700 ఎకరాలు, జయంతిపురం గ్రామంలో ఏపీఐఐసీ ల్యాండ్ 498 ఎకరాలు, గవర్నమెంట్ ల్యాండ్స్ 313 ఎకరాలు ల్యాండ్లను నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీరామ రాజగోపాల్ తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా, ఆర్డీవో బాలకృష్ణ తో కలిసి క్షేత్రస్థాయిలో శనివారం విజయవాడ ఎంపీ కేసినేని విశ్వనాథ్ (చిన్ని) పరిశీలించామన్నారు.