త‌క్కెల‌పాడు గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ స‌మావేశం

51చూసినవారు
త‌క్కెల‌పాడు గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ స‌మావేశం
ఉపాధి రంగాల్లో ప్రోత్స‌హించేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ ప్రోత్స‌హిస్తున్నార‌ని ఎన్టీఆర్ జిల్లా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేట‌ర్ జి. వి. న‌ర‌సింహారావు అన్నారు. ఎంపీ స‌హ‌కారంతో కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ ఎన్ఐఆర్ డి పి ఆర్ లో శిక్షణ పొందిన పంచాయతీ ఛాంపియన్స్ మంగ‌ళ‌వారం జ‌గ్గ‌య్య‌పేట త‌క్కెల‌పాడు గ్రామ ప్ర‌జ‌లతో స‌మావేశం నిర్వ‌హించారు.

సంబంధిత పోస్ట్