పింఛన్ల పంపిణీలో ప్రతి నాయకుడు పాల్గొనాలి

68చూసినవారు
పింఛన్ల పంపిణీలో ప్రతి నాయకుడు పాల్గొనాలి
జూలై 1న జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. నియోజకవర్గ, మండల, అధ్యక్షులు, క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌, సెక్షన్‌ ఇన్‌చార్జ్‌లు, అన్ని పార్టీ పదువుల్లో ఉన్న నాయకులు జనసేన, బీజేపీ ఎన్‌డీఏ కూటమి నాయకులందరూ ఆయా సచివాలయాల పరిధిలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్