నూజివీడు: ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలి

82చూసినవారు
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుకుంటూ నూజివీడు పట్టణ బీజేపీ అధ్యక్షురాలు మల్లెపూడి నాగరాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నూజివీడు కోట మహాలక్ష్మి ఆలయంలో శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ స్వాధీనం కావాలని, ఆ భూభాగంఫై త్రివర్ణ పతాకం ఎగరాలని జాతీయ జెండాకు ప్రత్యేక పూజలు జరిపారు.

సంబంధిత పోస్ట్