జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఈనెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుత కలెక్టర్ డీకే. బాలాజీ సెలవులపై వెళ్లగా, ఈ బాధ్యతలు గీతాంజలి శర్మకు అప్పగించారు. 4 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం ఐఏఎస్ అధికారులకు కుటుంబంతో ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ ఖర్చులు భరిస్తోంది.