మచిలీపట్నం: శరవేగంగా బాలికల వసతి గృహ నిర్మాణం

53చూసినవారు
మచిలీపట్నం: శరవేగంగా బాలికల వసతి గృహ నిర్మాణం
కృష్ణా విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న బాలికల వసతి గృహం నిర్మాణ పనులు శేరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనులు ను ఉపకులపతి ఆచార్య కె. రాంజీ శనివారం పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురాలని, ఆ దిశగా పనులు చేపట్టాలని రాంజీ ఆదేశించారు. 14. 62 కోట్లతో జి ప్లస్ వన్ భవనం నిర్మిస్తున్నారు. సుమారు 300 మంది బాలికలకు వసతి సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా భవనానికి రూపకల్పన చేశారు.

సంబంధిత పోస్ట్