మచిలీపట్నం: మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా కుంచే నాని

71చూసినవారు
మచిలీపట్నం: మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా కుంచే నాని
మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా కుంచే నాని నియమితులయ్యారు. బుధవారం సాయంత్రం రాష్ట్రంలో మరో 30 మార్కెట్ యార్డ్ లకు ఛైర్మన్లను ప్రభుత్వం నియమించింది. తెలుగుదేశం పార్టీలో తొలి నుండి కుంచే నాని విశేష సేవలు అందించారు. తనకి ఈ పదవి రావటానికి కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు నారాయణరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్