మచిలీపట్నం: హైవేపై భారీ రోడ్డు ప్రమాదం

73చూసినవారు
మచిలీపట్నం హైవే పై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆశా వర్కర్ల మీటింగ్ కోసం బందరు వెళ్తున్న ఆటోని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న ప్రయాణికులందరికీ గాయాలు అయ్యాయి. అందులో ఒకరు మరణించడంతో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే అంబులెన్స్ సహాయంతో హాస్పిటల్ కి తీసుకు వెళ్లడం జరిగింది. చనిపోయిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Where: గూడూరు

సంబంధిత పోస్ట్