ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారి వెంబడి బూడిద

55చూసినవారు
ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారి వెంబడి బూడిద
ఇబ్రహీంపట్నం స్టేజ్-5 బూడిద పైపులు లీక్ చేసి ట్రక్ టెర్మినల్లో వదిలేయడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విటిపిఎస్ అధికారుల అనాలోచిత నిర్ణయాలు పశ్చిమ ఇబ్రహీంపట్నం వాసులకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. శుక్రవారం జాతీయరహదారిపై, ఇళ్ల ముందు బూడిద వచ్చి చేరింది. ఇప్పుడు దేనికోసం ప్రధాన రహదారి వెంబడి బూడిద నీళ్లు వదిలారు అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్