కొండపల్లి అడవి క్వారీ మండల పరిషత్ ప్రాధమికొన్నత పాఠ శాలలో సీయోను మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యా ర్థులకు స్టేషనరీఐటమ్స్ (పెన్ను, పెన్సిల్, స్కేలు, షార్నూరు, ఎరైజర్, క్రేయాన్స్, ఎగ్జామ్స్ పాడ్) బుధవారం పంపిణి చేశారు. ముఖ్య అతిధిగా అమెరికా నుండి వచ్చిన సిస్టర్ అలెక్సు పాల్గొ న్నారు. ముఖ్య అతిధులుగా | పాస్టర్ మోగులూరి సుశేశ్వరరా వు, టీచర్స్ పాల్గొని పిల్లలతో కొన్ని విషయాలు పంచుకున్నారు.