జి కొండూరు: ఎమ్మెల్యేపై మండిపడ్డ పులిపాక

64చూసినవారు
జి కొండూరు మండలం జనసేన పార్టీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన పులిపాక ప్రకాష్ స్థానిక ఎమ్మెల్యే వసంత పై మండిపడ్డారు. జనసేన పార్టీ గతంలో జనవాహిని అని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తప్ప వాటి పరిష్కారం అయ్యాయా లేవా అనేది తనకు తెలియదని, ఇప్పుడు ఎమ్మెల్యే ప్రజా వేదిక అని పెట్టి ప్రజలను రప్పిస్తున్నారే తప్ప, ఆయన ఎక్కడ గ్రామాల్లో తిరిగింది లేదని, గ్రామాలలో తిరగాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్