జి. కొండూరులో సీఎస్ఐ ఆస్తులను కాపాడాలి

67చూసినవారు
జి కొండూరు మండలం పినపాక పరిధి విద్యానగరం లో ఉన్న సీఎస్ఐ ఆస్థులను కాపాడాలంటూ పాస్టర్లు, క్రైస్తవ మతస్తులు మంగళవారం ఆందోళన చేశారు. సుమారు 62. 88ఎకరాల సీఎస్ఐ ఆస్ధిని అక్రమంగా అన్యాక్రాంతం చేయబోతున్నారని కోగంటి సత్యం పై ఆరోపణలు చేశారు. సెక్షన్ 145 అమల్లో ఉన్నా న్యాయస్థానం తీర్పును ధిక్కరించి మరీ కోగంటి సత్యం, అతని అనుచరులు కబ్జా కి పాల్పడుతున్నారని పాస్టర్లు, క్రైస్తవ మతస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్