ఇబ్రహీంపట్నం: 'మా భూములు ఇచ్చేదే లేదు'

51చూసినవారు
ఇబ్రహీంపట్నం: 'మా భూములు ఇచ్చేదే లేదు'
ల్యాండ్ పుల్లింగ్ కి మా భూములు మేము ఇవ్వమని కేతనకొండ గ్రామస్తులు తెలిపారు. స్థానిక రైతులు మేము మా భూములను ఇచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.  దీనిపై అధికారులకు రాతపూర్వకంగా వినతితో పాటు, సంతకాల సేకరించి శుక్రవారం అందించారు.

సంబంధిత పోస్ట్