జయంతిపురంలో నూతన బోర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

65చూసినవారు
జయంతిపురంలో నూతన బోర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో హరిజనవాడలో త్రాగునీటి సమస్యను గ్రామస్థులు, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తాతయ్య పంచాయతీ అధికారులతో మాట్లాడి గ్రామంలో ప్రజలకు తాగునీటి సమస్య ఉండకూడదని బోర్ వేసి, మోటర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు బోర్ను, మోటర్ను ఏర్పాటు చేయడంతో గురువారం ఎమ్మెల్యే చేతులు మీదుగా ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్