మైలవరం: కడియాలకి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

59చూసినవారు
మైలవరం: కడియాలకి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
జి. కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన కడియాల శ్రీనివాసరావు ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు శనివారం కుంటముక్కల గ్రామంలో వారి నివాసానికి విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్