మైలవరంలో ఘనంగా వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ

69చూసినవారు
భారత స్వతంత్య్ర పోరాటంలో దివంగత నేత వడ్డే ఓబన్న సేవలు చిరస్మరణీయమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. శనివారం ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, వడ్డే ఓబన్న218వ జయంతి సందర్భంగా  మైలవరంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో వసంత వెంకట కృష్ణప్రసాదు ముఖ్యఅతిథిగా పాల్గొని ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్