పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులోని సచివాలయంలో శుక్రవారం కిషోర బాలికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 11 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న బాలికలకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించి, చిన్న వయసులో వివాహం చేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను వివరించారు.