ఎన్డీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

62చూసినవారు
ఎన్డీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
నందిగామ మండలం పల్లగిరి సమీపంలో వేంచేసియున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయమునకు దిగువ (రెండవ పక్క) రహదారికి శుక్రవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ పట్టణ కౌన్సిలర్లు మరియు ఎన్డీఏ నేతలతో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసి కొండలు, గుట్టలు, గట్లను వారి ఆదాయ వనరులుగా మార్చుకొని అడ్డంగా దోచేశారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్