నందిగామ: కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుంది: మాజీ ఎమ్మెల్యే

66చూసినవారు
ప్రజలపై ఏ విధంగా కక్ష తీర్చుకోవాలో అంతకు పదింతలు కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు పేర్కొన్నారు. నందిగామ లో గాంధీ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైయుస్సార్ విగ్రహాన్ని తొలగించేందుకు అక్రమంగా చేసిన తీర్మానాన్ని నిరసిస్తూ కోర్టు ఆదేశాల మేరకు విగ్రహాన్ని తొలగించవద్దని కోరుతూ, మున్సిపల్ కార్యాలయo లో వినతిపత్రం శుక్రవారం అందజేశారు.

సంబంధిత పోస్ట్