నందిగామ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

79చూసినవారు
నందిగామ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
కంచికచర్ల శివసాయి క్షేత్రం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో విజయవాడకు చెందిన రఫీ అనే యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. జగ్గయ్యపేట నుంచి విజయవాడకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్