నందిగామ: కంచికచర్లలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

52చూసినవారు
కంచికచర్ల మండలం పరిటాల గ్రామ సమీపంలోని శ్రీ లక్ష్మీ గణపతి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం జరిపిన తనిఖీలో పట్టుకున్నారు. పేద ప్రజల ఆహార భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది అన్నారు. రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి సాంబమసూరు బియ్యంలో కలిపి భారీ అమ్మకాలు జరుపుతున్నట్లుగా విచారణలో బయటపడింది.

సంబంధిత పోస్ట్