జగ్గయ్యపేటలో జాతీయ జెండాలతో ర్యాలీ

84చూసినవారు
పహల్గాం ఉగ్రవాదుల దాడిలో భారతీయులు 28 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీ, పాకిస్థాన్ పై ఆపరేషన్ సింథూర్ విజయవంతం అయిన సందర్భంగా చిల్లకల్లు పోలీసు వారి ఆధ్వర్యంలో షేర్ ముహమ్మద్ పేట గ్రామస్తులు జాతీయ జెండా పట్టుకుని ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్