వీరులపాడు మండలం గూడెం మాధవరం గ్రామంలో గురువారం రాత్రి వర్షానికి రహదారిపై నీరు నిలిచిపోయింది. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.