Top 10 viral news 🔥

కాల్పుల విరమణ ఒప్పందం ఆగిపోతుంది:పాక్ మంత్రి
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భారత్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధూ జలాల ఒప్పందం సమస్య కొనసాగితే, కాల్పుల విరమణకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ పరిస్థితి యుద్ధ చర్యగా పరిగణించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అవసరమైతే యుద్ధం మళ్లీ మొదలయ్యే అవకాశముందని ఆయన వ్యాఖ్యానించారు.