ప.గో : వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్లపట్టాల కేసులో పీటీ వారంట్

83చూసినవారు
ప.గో : వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్లపట్టాల కేసులో పీటీ వారంట్
నకిలీ ఇళ్లపట్టాల కేసులో ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కీలక మలుపు తిరిగింది. గురువారం నూజివీడు కోర్టు ఆయనపై పీటీ వారెంట్‌కు అనుమతిస్తూ, ఈ నెల 19లోపు వంశీని కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఫేక్ పాస్‌బుక్ల పంపిణీ వ్యవహారంలో వంశీ పాత్రపై విచారణ ముమ్మరమవుతోంది. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లో చర్చకార్యంగా  సాగుతోంది.

సంబంధిత పోస్ట్