గూడూరు: పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలి

758చూసినవారు
గూడూరు: పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలి
తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి గ్రామ కమిటీలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని తెలిపారు. నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్కరికి పదవులు లభిస్తాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్