గూడూరు: ఆర్ఎంపీ, పీఏంపీ వైద్యులకు మంచి రోజులు రానున్నాయి

85చూసినవారు
గూడూరు: ఆర్ఎంపీ, పీఏంపీ వైద్యులకు మంచి రోజులు రానున్నాయి
ఆర్ఎంపీ, పీఏంపీ వైద్యులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రానున్న రోజుల్లో మంచి జరుగుతుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. శనివారం టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి దాసరి ప్రసాదరావు సారధ్యంలో గూడూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేకు ఆర్ఎంపీ వైద్యులు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీహెచ్ఎంపీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు నండూరు ఉమాశంకర్, కోలా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్