అర్ధరాత్రి జల్లెడ పట్టిన కృష్ణాజిల్లా పోలీసులు

76చూసినవారు
పహల్ గామ్ ఉగ్రదాడినే పద్యంలో భద్రతలు దృశ్య రాష్ట్రంలో పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి జిల్లాలో లాడ్జిలు తనిఖీ చేశారు. పెడన పట్టణంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితుల నుండి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా తనిఖీలు చేపడుతున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్