అనారోగ్యంతో విరక్తి చెందిన ఓ వివాహిత ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం కంకిపాడు మండలంలో జరిగింది. కంకిపాడు మండలం మంతెనకు చెందిన ఆశకు ఆరునెలల క్రితమే. గన్నవరం కు చెందిన లక్ష్మీకాంతన్నకు ఇచ్చి వివాహం చేశారు. అనారోగ్యంగా ఉండటంతో ఆశ మంతెనకు వచ్చింది అనారోగ్యంతో పాటు కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు పిర్యాదు చేశారు.